"అందమా " సాంగ్ విడుదల


V 4 సినీ క్రియేషన్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి సూర్య నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "దర్శిని".

వికాస్.జి.కే, శాంతి హీరో హీరోయిన్ లు గా సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది. సింగర్ జావిద్ అలీ, సింగర్ సునీత కలిసి పాడిన "అందమా" పాట విడుదలై నెట్టింట అందరిని మెప్పిస్తుంది,నిజాని అంజన్ ఈ సినిమా కి సంగీతం అందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ మాట్లాడుతూ మేము అనుకున్నట్లు సినిమా అవుట్ ఫుట్ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.

No comments