వరద బాధితుల సహాయార్థం అగ్రనటుడు, కేంద్ర మాజీ మంత్రి 'మెగాస్టార్' చిరంజీవి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం అందించారు...!!



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు...!! 

అలాగే తన కుమారుడు రామ్ చరణ్ గారి తరపున మరో 50లక్షల రూపాయల చెక్కును కూడా CMRF కు చిరంజీవి గారే అందజేశారు...!!  

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న చిరంజీవి గారి కుటుంబానికి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు...!! 

ఈ సందర్భంలో సీఎం వెంట మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు...!!

No comments