వరద బాధితుల సహాయార్ధం 5 లక్షల చెక్కుని అందజేసిన తెలుగు టెలివిజ‌న్ డిజిట‌ల్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ స‌భ్యులు

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో తెలుగు టెలివిజ‌న్ డిజిట‌ల్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ స‌భ్యులు ఈటీవీ ప్ర‌భాక‌ర్, వినోద్ బాల‌, ప్ర‌సాద్, త‌దిత‌ర‌లు ఉప ముఖ్య‌మంత్రిని క‌లిసి వరద బాధితుల కోసం రూ.5 ల‌క్ష‌ల విరాళం చెక్కుల‌ను అందజేశారు. 

ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న ప్రొడ్యూస‌ర్స్ అభినంద‌న‌లు తెలిపిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క.

No comments