కర్ణాటక MLA శ్రీ ప్రదీప్ ఈశ్వర్ గారు రక్తదానం

కర్ణాటక - చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు శ్రీ ప్రదీప్ ఈశ్వర్ గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఈ రోజు రక్తదానం చేశారు. వారితో పాటు బంధువులు రమేష్ బాబు గారు కూడా రక్తదానం చేసారు.

మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడానికి ముందుగా రక్తదానం చేయడం ఆయన ప్రేమాభిమానాలు వెలకట్టలేము.

ఈరోజు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నివాసంలో మర్యాద పూర్వకంగా శ్రీ ప్రదీప్ ఈశ్వర్ గారు కలవగా,  రక్తదానం చేసి నందులకు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గారు MLA గారిని అభినందించారు . .

-చిరంజీవి ఐ&బ్లడ్ సెంటర్

No comments